ముఖం ఫై నల్లమచ్చలు తగ్గాలంటే
టీ స్పూన్ శనగపిండిలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొటిమలు, నల్లమచ్చలు, చర్మం మీద ఉన్న జిడ్డు తగ్గి ముఖం కాంతిమంతంగా అవుతుంది
No comments:
Post a Comment