Sunday, November 21, 2010

చర్మం నునుపుగా ఉండాలంటే

సౌందర్య చిట్కా 

ఒక టీ స్పూన్ బాదమ్ ఆయిల్‌లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి మాస్క్ వేసుకుని పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం నునుపుదేలి అందంగా మెరుస్తూ ఉంటుంది. 
 

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo