Tuesday, February 1, 2011

చర్మం కాంతిమంతంగా ఉండాలంటే

 చర్మం కాంతిమంతంగా ఉండాలంటే
రెండు టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదారు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా ఉంటుంది.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo