Monday, December 13, 2010

 చర్మం మెరుపు రావాలంటే 
 
 
టీ స్పూన్ చందనం పొడిలో టీ స్పూన్ పసుపు టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. అలా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo