Saturday, November 20, 2010

చర్మం మృదువుగా ఉండాలంటే

 చర్మం మృదువుగా ఉండాలంటే 

శీతాకాలంలో సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. స్నానంచేసే ముందు ఒంటికి బాదమ్ ఆయిల్ పట్టించి సున్నిపిండి రాసి మర్దన చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఒంటిపై ముడ తలు, దురద తగ్గి చర్మం నునుపుదేలు తుంది. మర్దనతో రక్తప్రసరణ మెరగవుతుంది. చర్మ సౌందర్యంతోపాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo