Wednesday, November 24, 2010

ముఖ సౌందర్యం కోసం

 ముఖ సౌందర్యం కోసం 


ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. టీ స్పూన్ తేనెలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం గల రంధ్రాల్లో చేరిన మురికి వదులుతుంది, చర్మం నునుపుదేలుతుంది.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo