Tuesday, November 30, 2010

మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే

మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే

మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోపాటు ముడతలు పోతాయి.

2 comments:

  1. baagundi ..simple & quick.. thank u
    lakshmi raghava

    ReplyDelete
  2. Thank u

    mee dhaggara elanti chitkalu unte maku pampandi ramt23@gmail.com ki.

    ReplyDelete

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo